Webdunia - Bharat's app for daily news and videos

Install App

థమ్స్ అప్, కోకాకోలా - రూ.5 లక్షల ఫైన్! ... ఎవరు? ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (19:46 IST)
థమ్స్ అప్‌, కోకాకోలాను నిషేధించాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన పిటిషనర్‌కు ధర్మాసనం రూ.ఐదు లక్షల రూపాయల ఫైన్‌ విధించింది.

పిటిషనర్‌ తన వాదనల్లో సరైన కారణాలు చూపలేదని, సాంకేతిక సాక్ష్యాలు సరిగ్గా లేకుండానే కేసు వేశారని సుప్రీంకోర్ట్‌ పేర్కొంది. పిటిషనర్‌ ఉమేద్‌ సింగ్‌ చావ్‌డా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్ట్‌ ఈ రెండు బ్రాండ్లునే ప్రత్యేకంగా ఎందుకు నిషేధించాలో వివరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొంది.

ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నందున థమ్స్ అప్‌, కోకా కోలాపై నిషేధం విధించాలని చావ్‌డా ప్రజాప్రయోజనవాజ్యాన్ని దాఖలు చేశారు.

చావ్‌డాకు సుప్రీంకోర్ట్‌ ఫైన్‌ విధిస్తూ పిటిషనర్‌ న్యాయవ్యవస్థను అవమానపరిచాడని, ఆ రెండు బ్రాండ్‌లు ఆరోగ్యానికి హానికరమని ఎటువంటి సాక్ష్యాలు చూపలేదని పేర్కొంది. నెలరోజుల్లోగా చావ్‌డా ఐదు లక్షల రూపాయల సుప్రీంకోర్ట్‌ రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments