Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ రణ్‌వీర్ నౌకలో అగ్నిప్రమాదం - ముగ్గురి మృతి

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (08:34 IST)
ముంబై డక్ యార్డులో ఓ విషాద సంఘటన జరిగింది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్ డిస్ట్రాయర్ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నౌకాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ నౌకలో ఉన్నట్టుండి పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
మీడియా కథనాల మేరకు ఐఎన్ఎస్ రణ్‌వీర్ ఇంటర్నెల్ కంపార్ట్‌మెంట్‌లో ఈ పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్తి నష్టం పెద్దగా సంభవించలేదు. 
 
ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ పేలుడు గల కారణాలు తెలియాల్సివుంది. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓడలోని సిబ్బంది తక్షణం స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments