Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ రణ్‌వీర్ నౌకలో అగ్నిప్రమాదం - ముగ్గురి మృతి

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (08:34 IST)
ముంబై డక్ యార్డులో ఓ విషాద సంఘటన జరిగింది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్ డిస్ట్రాయర్ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నౌకాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ నౌకలో ఉన్నట్టుండి పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
మీడియా కథనాల మేరకు ఐఎన్ఎస్ రణ్‌వీర్ ఇంటర్నెల్ కంపార్ట్‌మెంట్‌లో ఈ పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్తి నష్టం పెద్దగా సంభవించలేదు. 
 
ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ పేలుడు గల కారణాలు తెలియాల్సివుంది. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓడలోని సిబ్బంది తక్షణం స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments