Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో అందుబాటులోకి మూడు డోసుల టీకా!

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:17 IST)
త్వరలో దేశంలో మూడు డోసుల టీకా అందుబాటులోకి రానుంది. ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి మూడు డోసుల టీకా అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ)కి భారత కేంద్ర ఔషధ నిపుణుల బృందం సిఫార్సు చేసినట్లు సమాచారం.

ఈ టీకాకు డిసిజిఐ నుంచి అనుమతులు వస్తే.. దేశంలో అందుబాటులోకి వచ్చే ఆరో టీకా, తొలి డిఎన్‌ఎ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్‌ క్యాడిలా జులై 1న దరఖాస్తు చేసుకుంది.

దీనిపై నిపుణుల కమిటీ గురువారం సమావేశమై డిసిజిఐకి సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ టీకాకు 66.6 శాతం సమర్థత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. ఇది మూడు డోసుల టీకా. 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. 12 ఏళ్లు పైబడినవారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments