Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోలపై కాల్పులు : ముగ్గురు జవాన్లకు గాయాలు!

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (13:27 IST)
మావోయిస్టులకు, కోబ్రా జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. చత్తీస్గఢ్ దంతెవాడ అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
పోలీసు అధికారుల కథనం ప్రకారం కూంబింగ్లో పాల్గొని సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా జవాన్లు, పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఆ దాడిని జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments