Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపాలీశ్వర స్వామి కొలనులో కార్తీక దీపాలు: చచ్చి తేలియాడుతున్న చేపలు

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (18:39 IST)
fishes
తమిళనాడు రాజధాని చెన్నై, మైలాపూర్‌లో కపాలీశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇదే మైలాపూరులో కేశవ పెరుమాళ్ల వారి ఆలయం వుంది. ఈ ఆలయంలోని కొలనుకు చిత్తిరై కొలను అనే పేరుంది. ఈ కొలనులోని తీర్థం పాపాలను హరిస్తుందని విశ్వాసం. 
 
తాజాగా కపాలీశ్వర ఆలయంలోని కొలనుతో పాటు చిత్తిరై కొలనులో చేపలన్నీ చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి. కొలను లోని చేపలన్నీ ఇలా చనిపోయి.. చేపలతొట్టెలా కనిపించడం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. కొలను మొత్తం చనిపోయిన చేపలు తేలియాడటం చూసి భక్తులు షాకవుతున్నారు.
 
కార్తీక మాసం కావడంతో పుణ్య స్నానాల కోసం కొలనుకు వచ్చే భక్తులు చనిపోయిన చేపలతో కూడిన కొలను చూసి బాధపడిపోతున్నారు. కాగా కొలనులో ఇలా భారీ ఎత్తున చేపలు ఎలా చనిపోయి వుంటాయనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. కాగా భక్తులు వెలిగించిన కార్తీక దీపాల నూనె కొలను నీటిలో కలిసి చేపలు చనిపోయి వుంటాయన్న వాదన వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments