Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ వ్యాక్సిన్‌పై నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ వెళ్లిపోండి: బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (10:42 IST)
యుపి బిజెపి మీరట్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు.

మన దేశం మీద, ఇక్కడి శాస్త్రవేత్తల మీద నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ దారి చూసుకోవచ్చంటూ పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధమైన సమయంలో టీకాపై వస్తున్న వందతులను ఉద్దేశించి మీరట్‌ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానంగా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో పంది మాంసం వినియోగించారంటూ ఒక వర్గానికి చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments