Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ వ్యాక్సిన్‌పై నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ వెళ్లిపోండి: బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (10:42 IST)
యుపి బిజెపి మీరట్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు.

మన దేశం మీద, ఇక్కడి శాస్త్రవేత్తల మీద నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ దారి చూసుకోవచ్చంటూ పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధమైన సమయంలో టీకాపై వస్తున్న వందతులను ఉద్దేశించి మీరట్‌ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానంగా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో పంది మాంసం వినియోగించారంటూ ఒక వర్గానికి చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments