Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఇంజనీర్‌కు అసభ్య మెసేజ్‌లు.. 49 మంది బీఎస్ఎన్ఎల్ అధికారులపై కేసు

తూత్తుకుడి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు సమాచార మార్పిడి కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. అయితే 2016 జూలై 30వ తేదీ ఆ గ్రూపులో ఉన్న విజయలక్ష్మి అనే మహిళ ఇంజనీర్ వ్య

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (09:16 IST)
తూత్తుకుడి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు సమాచార మార్పిడి కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. అయితే 2016 జూలై 30వ తేదీ ఆ గ్రూపులో ఉన్న విజయలక్ష్మి అనే మహిళ ఇంజనీర్ వ్యక్తిగత విషయాలపై పలు అసభ్య మెసేజ్‌లు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం శూన్యం. దీంతో ఆమె తూత్తుకుడి జేఎం కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. 
 
దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పిటిషనర్‌ ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిపై కేసు నమోదు చేయాలని పోలీసు శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెనపాక్కం పోలీసులు లింగభాస్కర్‌, మరియ ఆంతోని పిచ్చై, 13 మంది మహిళా అధికారులు సహా 49 మందిపై బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments