Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీపై సెటైర్లు.. మోడీనే టార్గెట్.. రమ్యను అస్త్రంగా తీసుకున్న సోనియా..!

సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మా

Webdunia
శనివారం, 13 మే 2017 (10:46 IST)
సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మాజీ ఎంపీ కూడా అయిన రమ్యను రాహుల్ ఎంపిక చేసినట్లు సమాచారం.
 
డిజిటల్ క్యాంపెయిన్ చేయడంలో రమ్య సమర్థంగా వ్యవహరించిన సందర్భాలున్న నేపథ్యంలో రాహుల్, రమ్య వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్‌గా రమ్య ఇకపై అస్త్రాలు సిద్ధం చేసుకుని.. డిజిటల్ మీడియా వదులుతుందన్నమాట.
 
దేశంలో ప్రతి నగరంలో వేలాదిమంది ఇంటర్నెట్ కూలీలను పెట్టుకున్న బీజేపీ.. రాహుల్ గాంధీలపై తప్పుడు సమాచారం ఇస్తూ వారిని బఫూన్లుగా చిత్రీకరిస్తోందని సోనియా గాంధీ బాధపడుతోంది. సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తూ, రాహుల్ ఖ్యాతిని తక్కువచేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. దీనిని ధీటుగా ఎదుర్కోవాలని సోనియా గాంధీ కాంగ్రెస్ వర్గాలను ఆదేశించినట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments