Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ళ బాలుడిని మింగేసిన మొసలి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 జులై 2022 (07:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షీపుర్‌లో ప్రతి ఒక్కరూ విస్తుపోయే, ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ పదేళ్ళ బాలుడిని మొసలి ఒకటి అమాంతం మింగేసింది. బాలుడు నదిలో స్నానం చేసుండగా, చడీచప్పుడు లేకుండా వచ్చిన మొసలి అతడిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లి, ఆ తర్వాత మింగేసింది. మొసలి దాడిచేసే సమయంలో అక్కడ ఉన్న ప్రజలు ఆ మొసలిని కర్రలతో కొట్టి, వలల సాయంతో పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. అయితే, మొసలి మాత్రం బాలుడుని మింగేసింది. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకుని, మొసలిని తిరిగి నీటిలోకి వదిలివేయాలని కోరారు. కానీ, గ్రామస్థులు ససేమిరా అన్నారు. దాని కడుపులో తమ బిడ్డ బతికే ఉండొచ్చని, ఉమ్మివేసేంతవరకూ వదిలేది లేదని కుటుంబీకులు తేల్చిచెప్పారు. మొసలి మింగేస్తే చనిపోయి ఉంటాడని, బతికిఉండే అవకాశం లేదని పోలీసులు, అటవీ అధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సాయంత్రం నాటికి ఆ మొసలిని విడిచిపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments