Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ళ బాలుడిని మింగేసిన మొసలి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 జులై 2022 (07:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షీపుర్‌లో ప్రతి ఒక్కరూ విస్తుపోయే, ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ పదేళ్ళ బాలుడిని మొసలి ఒకటి అమాంతం మింగేసింది. బాలుడు నదిలో స్నానం చేసుండగా, చడీచప్పుడు లేకుండా వచ్చిన మొసలి అతడిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లి, ఆ తర్వాత మింగేసింది. మొసలి దాడిచేసే సమయంలో అక్కడ ఉన్న ప్రజలు ఆ మొసలిని కర్రలతో కొట్టి, వలల సాయంతో పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. అయితే, మొసలి మాత్రం బాలుడుని మింగేసింది. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకుని, మొసలిని తిరిగి నీటిలోకి వదిలివేయాలని కోరారు. కానీ, గ్రామస్థులు ససేమిరా అన్నారు. దాని కడుపులో తమ బిడ్డ బతికే ఉండొచ్చని, ఉమ్మివేసేంతవరకూ వదిలేది లేదని కుటుంబీకులు తేల్చిచెప్పారు. మొసలి మింగేస్తే చనిపోయి ఉంటాడని, బతికిఉండే అవకాశం లేదని పోలీసులు, అటవీ అధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సాయంత్రం నాటికి ఆ మొసలిని విడిచిపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments