Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనావైరస్, హోంక్వారెంటైన్లో...

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (22:19 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ రోజు ఉదయం సాధారణ COVID-19 పరీక్ష చేయగా రిపోర్టులో భారత ఉపరాష్ట్రపతికి కరోనావైరస్ పాజిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ, ఆయన ఎంతో హుషారుగా వున్నారు. చాలా తక్కువ లక్షణాలు వుండటంతో హోం క్వారెంటైన్లో వుండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
 
మరోవైపు ఉపరాష్ట్రపతి సతీమణి శ్రీమతి ఉషా నాయుడుకి కరోనావైరస్ నెగటివ్ వచ్చింది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయవేత్తలకు కరోనావైరస్ సోకుతూ ఆందోళన కలిగిస్తోంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments