Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్న కూతుర్ని పెన్సిల్‌తో పొడిచి హింసించిన తల్లి, ఎక్కడ?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (16:58 IST)
కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల చదువులు అంధకారంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్స పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను ప్రారంభించింది. ఆన్ లైన్ క్లాసులు విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉన్నా కొంతమంది మాత్రం పలు ఇబ్బందులకు గురవుతున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
 
ఇలాంటి తరుణంలో ఓ హింసాత్మక చర్య వెలగులోకి వచ్చింది. ఆన్లైన్ క్లాసులకు సరైన సమాధానం చెప్పలేదని కన్నకూతిర్ని పెన్సిలుతో 12 సార్లు పొడిచింది ఓ తల్లి. ఆరో తరగతి చువుతున్న ఓ బాలిక ఇంట్లో వర్చువల్ పద్దతిలో క్లాసులు వింటోంది. ఆ సమయంలో టీచర్ ఆ బాలిక దగ్గర కొన్ని ప్రశ్నలు అడిగింది.
 
బాలిక సరైన సమాధానం చెప్ప కపోవడంతో ప్రక్కనే ఉన్న బాలిక తల్లి కోపం వచ్చి ఇలా కర్కశంగా ప్రవర్తించింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయాలపాలయ్యింది. దీంతో ఆ బాలిక సోదరి భయపడి తెలివిగా హెల్ప్ లైన్ నెంబరుకు ఫోన్ చేసింది. దీంతో ఎన్జీవో ప్రతినిధులు ఆమె ఇంటికి చేరుకొని ఆమెను గట్టిగా మందలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై లోని శాంతాక్రజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments