Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అతి తక్కువ జీతం తీసుకోనున్న ఢిల్లీ ఎమ్మెల్యేలు, నెలకి రూ. 30,000

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (22:40 IST)
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ కేంద్రం ప్రతిపాదించిన విధంగా ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాల పెంపును ఆమోదించింది. ఢిల్లీ ఎమ్మెల్యేలకు దేశంలోనే అత్యల్పం అంటే... మొన్నటివరకూ రూ. 12,000 చెల్లించారు. కొత్తగా ఆమోదించిన ప్రకారం ఇకపై రూ. 30,000 చెల్లిస్తారు.
 
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను తాజాగా ఆమోదించింది. ఆ ప్రకారం ఇకపై ఎమ్మెల్యేలకి 30 వేల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కలుపుకుని రూ. 90 వేల వరకూ వస్తుంది.
 
కాగా 2011 నుండి ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం పెరగలేదు. ఢిల్లీ ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తూనే వున్నది. ఇతర రాష్ట్రాల MLA లతో సమానంగా ఉండాలని కోరింది. 
 
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాభత్యాలు చివరిగా 2011లో పెంచబడ్డాయి. ఢిల్లీలో జీవన వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ గత 10 సంవత్సరాలలో ఎటువంటి పెరుగుదల లేదు. 
 
ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కోరింది. ఎట్టకేలకు రూ. 90 వేలకు ఆమోదం తెలపడంతో కేజ్రీవాల్ కేబినెట్ ఆమోదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments