Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అతి తక్కువ జీతం తీసుకోనున్న ఢిల్లీ ఎమ్మెల్యేలు, నెలకి రూ. 30,000

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (22:40 IST)
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ కేంద్రం ప్రతిపాదించిన విధంగా ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాల పెంపును ఆమోదించింది. ఢిల్లీ ఎమ్మెల్యేలకు దేశంలోనే అత్యల్పం అంటే... మొన్నటివరకూ రూ. 12,000 చెల్లించారు. కొత్తగా ఆమోదించిన ప్రకారం ఇకపై రూ. 30,000 చెల్లిస్తారు.
 
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను తాజాగా ఆమోదించింది. ఆ ప్రకారం ఇకపై ఎమ్మెల్యేలకి 30 వేల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కలుపుకుని రూ. 90 వేల వరకూ వస్తుంది.
 
కాగా 2011 నుండి ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం పెరగలేదు. ఢిల్లీ ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తూనే వున్నది. ఇతర రాష్ట్రాల MLA లతో సమానంగా ఉండాలని కోరింది. 
 
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాభత్యాలు చివరిగా 2011లో పెంచబడ్డాయి. ఢిల్లీలో జీవన వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ గత 10 సంవత్సరాలలో ఎటువంటి పెరుగుదల లేదు. 
 
ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కోరింది. ఎట్టకేలకు రూ. 90 వేలకు ఆమోదం తెలపడంతో కేజ్రీవాల్ కేబినెట్ ఆమోదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments