Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అత్యల్పంగా కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:14 IST)
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఒకప్పుడు కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఢిల్లీలో ఇప్పుడు అత్యల్పంగా కేసులు నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో ఢిల్లీలో 121 కరోనా కేసులు, మూడు మరణాలు సంభవించాయి. గత పది నెలల కాలంలో ఇంత తక్కువగా కేసులు, మరణాలు నమోదవ్వడం ఇదే మొదటిసారి.

మొత్తం 43,712 పరీక్షలు నిర్వహించగా 121 కేసులు నమోదయ్యాయి. ఇందులోనూ కేవలం 32 మందిని మాత్రమే హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఇంత తక్కువ సంఖ్యలో ఒక్కరోజులో హాస్పిటల్‌లో చేరిన వారి సంఖ్య కూడా గత పదినెలల్లో ఇదే మొదటిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments