Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అత్యల్పంగా కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:14 IST)
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఒకప్పుడు కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఢిల్లీలో ఇప్పుడు అత్యల్పంగా కేసులు నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో ఢిల్లీలో 121 కరోనా కేసులు, మూడు మరణాలు సంభవించాయి. గత పది నెలల కాలంలో ఇంత తక్కువగా కేసులు, మరణాలు నమోదవ్వడం ఇదే మొదటిసారి.

మొత్తం 43,712 పరీక్షలు నిర్వహించగా 121 కేసులు నమోదయ్యాయి. ఇందులోనూ కేవలం 32 మందిని మాత్రమే హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఇంత తక్కువ సంఖ్యలో ఒక్కరోజులో హాస్పిటల్‌లో చేరిన వారి సంఖ్య కూడా గత పదినెలల్లో ఇదే మొదటిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments