Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియుడిని పార్టీకి ఆహ్వానించి ఇనుప రాడ్‌తో కొట్టి చంపేసింది

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (21:04 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాజీ ప్రియుడిని పార్టీకి ఆహ్వానించి ప్రియురాలు ఇనుప రాడ్‌తో కొట్టి చంపేసింది. పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్ జిల్లా గోపాల్‌మఠ్ పట్టణంలోని జాతీయ రహదారిపై చేతులు కట్టివేయబడిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. దుర్గాపూర్‌లోని పినజీడి నాగపల్లి ప్రాంతానికి చెందిన అవినాష్ జాన్ (19) అని తేలింది. అనంతరం పోలీసులు ప్రియురాలు అబ్రీన్ వద్ద విచారణ చేపట్టారు. అందులో అబ్రీన్‌కి పిజుపారాకు చెందిన బిట్టు కుమార్ సింగ్‌తో కొత్త ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం.
 
ఆ తర్వాత వారిద్దరిపై పోలీసులు విచారణ చేపట్టారు. అందులో పార్టీ ఏర్పాటు చేసి మాజీ ప్రియుడు అవినాష్‌ని చంపేందుకు ఆహ్వానించాలని ప్లాన్‌ చేశారు. చెప్పిన రోజు పార్టీకి వచ్చిన అవినాష్‌కు మద్యం ఇచ్చి ఇనుప రాడ్‌తో కొట్టినట్లు సమాచారం. ఇది విని షాక్ తిన్న పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి దుర్గాపూర్ సబ్ డివిజనల్ కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments