Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో దెయ్యం.. హాస్టల్ ఖాళీ చేస్తున్న విద్యార్థులు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (19:49 IST)
దెయ్యం భయంతో హాస్టల్‌లో వుంటున్న విద్యార్థులు ఖాళీ చేసి పారిపోతున్నారు. ఈ ఘటన ఏపీలో కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ, కర్నూలు జిల్లాలోని ఓ మోడల్ స్కూల్‌లో దెయ్యముందంటూ విద్యార్థులు జడుసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని ఈ స్కూల్, హాస్టల్ ప్రాంతాల్లో దెయ్యం సంచరిస్తుందని.. విద్యార్థినులు వాపోతున్నారు. 
 
ఈ మోడల్ స్కూల్‌లో చేరే విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్‌లో చేరాల్సిందే. ఈ క్రమంలో వంద మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లు రకరకాల శబ్ధాలు వినవస్తున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. అదీ రాత్రి పూట వినిపించే శబ్ధాలకు విద్యార్థినులు జడుసుకుంటున్నారు. 
 
ఈ విషయాన్ని తల్లిదండ్రులతో విద్యార్థులు తెలపడం ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరిలో కొంతమంది విద్యార్థినులు హాస్టల్ ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయిందని.. విద్యార్థినులకు ఎంత నచ్చజెప్పినా దెయ్యం భయంతో విద్యార్థులు ఆ పాఠశాలకు దూరమయ్యారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments