Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 3 మే 2020 (09:37 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సీఎంతో పాటు మిగిలిన సెక్యూరిటీ సిబ్బంది, సీఎం వెంట ఉండే అధికారగణం ఆందోళన చెందుతోంది. 
 
సీఎం ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే ఆయన భద్రతా సిబ్బంది కూడా ఉంటుంది. వీరిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకడం ఇపుడు కలకలం రేపుతోంది. ఈ సెక్యూరిటీ సిబ్బంది అంతా ముంబై పోలీసు శాఖ స్థానిక ఆయుధ విభాగానికి చెందినవారు. 
 
ఈ పరిస్థితుల్లో సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో ముగ్గురు కరోనా బారిన పడటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. జరిగిన ఘటనతో ఇప్పుడున్న భద్రతా  సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించనున్నామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 
 
మరోవైపు, దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 25 శాతానికి పైగా నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్రం కూడా ఆందోళన చెందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments