Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూనివర్సిటీలలో అక్టోబరు చివరి నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:44 IST)
ప్రతిభ, ప్రవేశ పరీక్షల ఆధారిత అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేయాలని, నవంబరు 1 నుంచి డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని దేశంలోని అన్ని యూనివర్సిటీ లను యూజీసీ ఆదేశించింది.

ఈ మేరకు యూజీసీ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.

ఒకవేళ ఏవైనా పరీక్షల ఫలితాల విడుదలలో జాప్యం జరిగితే నవంబరు 18 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారం భించుకోవచ్చని వర్సిటీలకు యూజీసీ సూచించింది యూజీసీ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మిగిలిపోయిన సీట్లను వర్సిటీలు నవంబరు 31లోపు భర్తీ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments