Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. ఆమెతో శశిథరూర్ మూడు రాత్రులు గడిపారు.. ఎవరు?

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (10:31 IST)
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు సునంద పుష్కర్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో శశిథరూర్‌కు వ్యతిరేకంగా కీలక సాక్ష్యం పోలీసులకు లభించింది. సునంద పుష్కర్ కేసులో ప్రధాన నిందితుడైన శశిథరూర్.. పాకిస్థాన్ జర్నలిస్టుతో గడిపిన మాట నిజమేనని నళినీ సింగ్ కీలక సాక్ష్యమిచ్చింది. దీంతో శశిథరూర్‌కు గట్టి షాక్ తప్పలేదు. 
 
పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు మెహర్ తార్డ్‌తో శశి థరూర్ మూడు రాత్రులు గడిపాడని, సునంద స్నేహితురాలు నళినీ సింగ్ కోర్టులో వెల్లడించారు. ఆమె వాంగ్మూలాన్ని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ, న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ ముందు చదివి వినిపించారు. 
 
సునంద తనకు మూడు సంవత్సరాలుగా తెలుసునని, చనిపోవడానికి ఏడాది ముందు నుంచే తన వ్యక్తిగత విషయాలను పంచుకునేదని నళినీ సింగ్ చెప్పుకొచ్చారు. శశిథరూర్ విషయంలో సునంద చాలాసార్లు ఏడ్చిందని చెప్పుకొచ్చింది. దుబాయ్‌‌లో మెహర్‌ తో తన భర్త గడిపి వచ్చారని ఆమె పేర్కొన్నట్టు తెలిపారు. వారి మధ్య శృంగార సందేశాలు కూడా నడిచాయని చెప్పి తనతో ఆవేదన వ్యక్తం చేస్తూ.. భావోద్వేగానికి గురైందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments