Webdunia - Bharat's app for daily news and videos

Install App

థానే రైల్వే స్టేషన్‌లో తొలి ఏసీ టాయిలెట్!

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (12:49 IST)
థానే రైల్వే స్టేషన్‌లో తొలి ఏసీ టాయి‌లెట్‌ను భారత రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. దీన్ని శనివారం రైల్వే ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు. ఇందులో పురుషుల విభాగంలో 30 యూరినల్స్, 4 లెట్రిన్లు... మహిళలకు 6 వాటర్ క్లోజెట్ సెక్షన్లను ఏర్పాటు చేశారు. 
 
అలాగే, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. కాగా, దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో థానే ఒకటి. అలాంటి రైల్వే స్టేషన్‌లో కేవలం మూడంటే మూడే రైల్వే స్టేషన్లు ఉన్నాయి. తదుపరి, ఏసీ టాయిలెట్ సౌకర్యాన్ని డోంబివ్లి స్టేషన్లోనూ ఏర్పాటు చేస్తామని ఓ రైల్వే అధికారి తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments