Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల పంజా... ఏడుగురు మృతి

గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో సోమవారం రాత్రి అనంతనాగ్ లోని శ్రీనగర్ హైవేపై వున్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు అమర్

Webdunia
సోమవారం, 10 జులై 2017 (23:35 IST)
గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో సోమవారం రాత్రి అనంతనాగ్ లోని శ్రీనగర్ హైవేపై వున్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. 
 
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బస్సులో వెళ్తున్న అమర్ నాథ్ యాత్రికులకు బుల్లెట్లు తగిలాయి. దీనితో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యాత్రికులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారుగా సమాచారం. మెరుపుదాడి చేసి పరారైన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments