Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సోంలో పెట్రేగిపోయిన ఉగ్రవాదులు 14 మంది పౌరుల హతం

ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయపడ్డారు. నలుగు

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (19:58 IST)
ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయపడ్డారు. నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 
 
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆటోలో సైనిక దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 గన్‌ను స్వాధీనం చేసుకోగా, భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. 
 
ఈ ఉగ్రదాడ వార్త తెలుసుకున్న ప్రధాని మోడీ.. అస్సో సీఎం సర్బానంద్ సోనోవాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సీఎంతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అస్సోంకు అదనపు పారామిలిటరీ బలగాలను కేంద్రం తరలించింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments