Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌ లోయలో బస్సు బోల్తా.. పది మంది దుర్మరణం..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (11:16 IST)
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జార్ఖండ్‌లోని గార్వా సమీపంలో ప్రయాణీకులతో వెళుతున్న ఓ బస్సు లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయాలపాలయ్యారు. 
 
బీహార్లోని ససరాం నుంచి చత్తీస్గఢ్లోని రాయగఢ్కు ప్రయాణీకులతో ఓ బస్సు బయలుదేరింది. ఈ బస్సు సోమవారం ఉదయం 5గంటల ప్రాంతంలో జార్ఖండ్లోని గార్వా - అంబికాపూర్ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో వెళుతుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. 
 
ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments