Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్రజల్లో దైవ భక్తి ఎక్కువట.. భారత జనాభాలో 0.002 శాతం నాస్తికులే!

తెలుగు ప్రజల్లో దైవ నమ్మకం ఎక్కువని, దేవుని పట్ల వారికి భక్తి ఎక్కువని ఓ అధ్యయనంలో తేలింది. విభజనకు ముందు నిర్వహించిన ఓ సర్వేలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది తాము నాస్తికులమని చెప్పుకున్నారు.

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (09:27 IST)
తెలుగు ప్రజల్లో దైవ నమ్మకం ఎక్కువని, దేవుని పట్ల వారికి భక్తి ఎక్కువని ఓ అధ్యయనంలో తేలింది. విభజనకు ముందు నిర్వహించిన ఓ సర్వేలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది తాము నాస్తికులమని చెప్పుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా నాస్తిక వాదాన్ని నమ్మేవారే ఎక్కువున్నారని తేలింది. 2011 జనాభా లెక్కలకు సంబంధించి తాజాగా విడుదలైన నివేదిక ఈ విషయాన్ని తేల్చింది. 
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ తర్వాత నాస్తికులు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 112 మందితో కర్ణాటక, 1,297 మందితో తమిళనాడు, 4,896 మందితో కేరళ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లో 22,828 నాస్తికులు ఉండగా, పట్టణాల్లో 10,476 మంది నాస్తికులు ఉన్నారు. 
 
ఇక దేశంలోని మొత్తం నాస్తికుల్లో 17,597 మంది పురుషులు కాగా 15,707 మంది మహిళలని తాజా నివేదికలో తేలింది. రూ.125 కోట్ల పైచిలుకు భారతీయుల్లో నాస్తికుల సంఖ్య 33,304 మాత్రమేనని తేలింది. అంటే మొత్తం జనాభాలో ఇది 0.002 శాతమని ఆ నివేదిక వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments