Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌‌పై పోటీలో నెల్లూరు వాసి

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (09:20 IST)
ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ పై ఓ తెలుగు వ్యక్తి పోటీకి నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన కందుకూరు సునీల్‌ కుమార్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు. 
 
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ... నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం కూడా వాటిని గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానికి ఉండాల్సిన అర్హతను కూడా కోల్పోయే స్థితికి చేరిందని అన్నారు. తనకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి దిశగా నడిపిస్తానని అన్నారు. అధికారులు తన నామినేషన్‌ను ఆమోదించినట్లు సునీల్ వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments