Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఇంజినీర్లకు కిడ్నాపర్ల నుంచి లభించని విముక్తి!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (15:47 IST)
తెలుగు ఇంజినీర్ల కిడ్నాప్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. విడుదలవుతున్నారనుకున్న విజయవాడ ఇంజినీర్లు ప్రతీశ్ చంద్ర, రఘు ఇంకా నాగాలాండ్ తీవ్రవాదుల చెరలోనే ఉన్నారు. వారిద్దరు పనిచేస్తున్న పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ మంగళవారం  (మంగళవారం) తీవ్రవాదులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, అందుకే ఇంజినీర్లను మళ్లీ బంధించారని విజయవాడలోని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
కిడ్నాపర్ల డిమాండ్‌లకు కంపెనీ ప్రతినిధులు కొంత విముఖత తెలపడంతో విడిచిపెట్టాలనుకుని కూడా ఇంజినీర్లను బంధించినట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ అధికారులు తమను మోసం చేశారని ఇంజినీర్ల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments