తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెను ప్రమాదం

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (19:25 IST)
హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది.  రైలు హరియాణాలోని బల్లభ్‌గఢ్‌ వద్దకు రాగానే 9వ నంబరు కోచ్‌ కిందభాగంలో మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పాంట్రీ, ఎస్ 10, బి1 బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక బోగి పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది.

మంటలంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ఘటన కారణంగా అదే మార్గంలో నడిచే మిగిలిన వ్యాగన్లను కూడా నిలిపివేశారు. పొగలు రావడానికి కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments