Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తున్న బాలికపై అత్యాచారం.. బాత్రూమ్‌లోకి దూరి.. ఆపై పరార్..

బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు జరిగే ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఓ బాలిక స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి దూరిన కామాంధుడు బాలికపై అత్యాచారాన

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (15:00 IST)
బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు జరిగే ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఓ బాలిక స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి దూరిన కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని బరాన్ జిల్లా చబ్దా పట్టణంలో ఆదివారం నాడు ఓ ఇంట్లో 15ఏళ్ల బాలిక స్నానం చేయడం కోసం బాత్రూమ్‌లోకి వెళ్లింది.
 
బాలిక కదలికలను గమనిస్తున్న మహేంద్ర బైరాగీ(28) అనే స్థానిక యువకుడు ఉన్నట్టుండి బాత్రూమ్‌‍లోకి చొచ్చుకుపోయాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments