Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాహం వేస్తుందని నిద్రలేపి.. తండ్రిని తాళ్ళతో కట్టేసి.. యువతిపై గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (17:02 IST)
బీహార్ రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోయారు. రాత్రిపూట ఇంటికి వచ్చిన కొందరు కామాంధులు.. దాహం వేస్తుందని ఓ ఇంటి తలుపు తట్టారు. దీంతో ఓ యువతి వచ్చి తలుపులు తీయగా, ఆ యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని తండ్రిని తాళ్ళతో కట్టేసి ఆయన కళ్లెదుటే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లా కొదోవాడి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి ఆరుగురు యువకులు మద్యం సేవించి.. రాత్రి పూట ఓ ఇంటి తలుపు తట్టారు. తలుపు తీసిన ఆ ఇంటి యువతి (19)ని తాగేందుకు నీళ్లు కావాలని అడిగారు. ఆ వెంటనే బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమెను బయటకు బలవంతంగా లాక్కొచ్చారు. 
 
అక్కడ నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ల అత్యాచారం అత్యాచారం జరిపారు. తమ కుమార్తెను వదిలిపెట్టాలని ఆ కన్నతండ్రి ప్రాధేయపడినా ఆ కామాంధులు కనికరించలేదు. పైగా, అతన్ని తాళ్ళతో కట్టేసి ఆయన కళ్లెందుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందించారు. తక్షణం కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం