Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా, ఫ్రైడ్ రైస్ తిని నిద్రపోయాడు.. అంతే ప్రాణాలు కోల్పోయాడు..

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (16:50 IST)
పరోటా, ఫ్రైడ్ రైస్ తిన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం పాండిచ్చేరిలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..  పుదుచ్చేరి అరియపాళయంకు చెందిన సెల్వరాసు కానన్ సత్యమూర్తి (33) ఐటీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
కరోనా లాక్‌డౌన్ కాలం నుండి అతను ఇంటి నుండి పని చేస్తున్నందున, అతను తన భార్యతో కలిసి నిన్న సాయంత్రం పాండిచ్చేరి సుల్తాన్‌పేటలోని ఒక దుకాణానికి వెళ్లి పరోటా, ఫ్రైడ్ రైస్ తిన్నాడు. 
 
అనంతరం రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చి పడుకోగా, ఉదయం అతడు ఎంత నిద్రలేపినా మేల్కోలేకపోవడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురై ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అతని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments