Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అవిశ్వాసం : సభలో అనుకూలం.. వ్యతిరేకం

విభజన హామీలను నెరవేర్చాలని, ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది.

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (09:40 IST)
విభజన హామీలను నెరవేర్చాలని, ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం సోమవారం మరోమారు లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అవిశ్వసానికి అనుకూలంగా ఓటు వేసే పార్టీలు, వ్యతిరేకంగా ఓటు వేసే పార్టీల వివరాలు, ఆయా పార్టీకు ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్య వివరాలను పరిశీలిస్తే, 
 
అవిశ్వాసానికి వ్యతిరేకంగా బీజేపీ (273), శివసేన (18), ఎల్.జే.పి. (06), ఎస్.ఏ.డి (04), అన్నాడీఎంకే (37), 11 మంది ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు ఓటు వేయనున్నారు. 
 
అలాగే, అవిశ్వాసానికి అనుకూలంగా టీడీపీ (16), కాంగ్రెస్ (48), తృణమూల్ కాంగ్రెస్ (34), ఎస్పీ 05, సీపీఐ 01, సీపీఎం 09, ఆప్ 04, ఎంఐఎం 01, బీజేపీ 20, ఎన్.సి.పి. (06), జేడీఎస్ (02) పార్టీలు ఓటు వేయనున్నాయి. వీటితో పాటు.. వైకాపా కూడా అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments