Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సిఎం 24/7 నిద్రపోతున్నారా... నిప్పులు చెరిగిన కమల్ హాసన్

తమిళనాడు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు విశ్వనటుడు కమల్ హాసన్. ముఖ్యమంత్రి పళణిస్వామి పైనే నిప్పులు చెరిగారాయన. తమిళనాడులో విష జ్వరాలు ప్రబలుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. జ్వరాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తమిళనాడు సి

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (14:44 IST)
తమిళనాడు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు విశ్వనటుడు కమల్ హాసన్. ముఖ్యమంత్రి పళణిస్వామి పైనే నిప్పులు చెరిగారాయన. తమిళనాడులో విష జ్వరాలు ప్రబలుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. జ్వరాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తమిళనాడు సిఎం 24/7 నిద్రపోతున్నాడా అని ప్రశ్నించారు. 
 
గత కొన్నినెలలుగా తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో విషజ్వారాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే మరణిస్తున్నారు కూడా. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఈ విషయాన్ని గమనించిన కమల్ ప్రభుత్వంపై ఊగిపోయారు. 
 
పళణి స్వామి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు... ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కమల్ రాజకీయాల్లోకి రానుండటంతో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments