Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే టిక్కెట్ కలెక్టర్‌ కాదు.. కామాంధుడు.. ఆరేళ్ళ చిన్నారిపై...

ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ళ బాలిక నలిగిపోయింది. ఆ కామాంధుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రైల్వే టిక్కెట్ కలెక్టర్. ఆరేళ్ళ చిన్నారిపై రైల్వే టిక్కెట్ కలెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (12:48 IST)
ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ళ బాలిక నలిగిపోయింది. ఆ కామాంధుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రైల్వే టిక్కెట్ కలెక్టర్. ఆరేళ్ళ చిన్నారిపై రైల్వే టిక్కెట్ కలెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని జోలార్‌పేట జంక్షన్ సమీపంలో జరిగింది.
 
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... చెన్నైకు చెందిన కుటుంబీకులు కోయంబత్తూరు నుంచి చెన్నైకు చేరన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నారు. ఈ రైలు సోమవారం తెల్లవారుజామున జోలార్‌పేట సమీపానికి వస్తుండగా, అదే రైలులో విధులు నిర్వహిస్తున్న రైల్వే టిక్కెట్‌ కలెక్టర్‌ అశ్విన్‌కుమార్‌ ఆ కుటుంబంలోని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఇది తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు జోలార్‌పేట రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో అశ్విన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ కామాంధుడుని కోర్టులో హాజరుపరచగా, 15 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వేలూరు కేంద్ర కారాగారానికి తరలించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments