Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే టిక్కెట్ కలెక్టర్‌ కాదు.. కామాంధుడు.. ఆరేళ్ళ చిన్నారిపై...

ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ళ బాలిక నలిగిపోయింది. ఆ కామాంధుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రైల్వే టిక్కెట్ కలెక్టర్. ఆరేళ్ళ చిన్నారిపై రైల్వే టిక్కెట్ కలెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (12:48 IST)
ఓ కామాంధుడి చేతిలో ఆరేళ్ళ బాలిక నలిగిపోయింది. ఆ కామాంధుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రైల్వే టిక్కెట్ కలెక్టర్. ఆరేళ్ళ చిన్నారిపై రైల్వే టిక్కెట్ కలెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని జోలార్‌పేట జంక్షన్ సమీపంలో జరిగింది.
 
ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... చెన్నైకు చెందిన కుటుంబీకులు కోయంబత్తూరు నుంచి చెన్నైకు చేరన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నారు. ఈ రైలు సోమవారం తెల్లవారుజామున జోలార్‌పేట సమీపానికి వస్తుండగా, అదే రైలులో విధులు నిర్వహిస్తున్న రైల్వే టిక్కెట్‌ కలెక్టర్‌ అశ్విన్‌కుమార్‌ ఆ కుటుంబంలోని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఇది తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు జోలార్‌పేట రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో అశ్విన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ కామాంధుడుని కోర్టులో హాజరుపరచగా, 15 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వేలూరు కేంద్ర కారాగారానికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments