Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రాణాలు తీసుకున్నాడు.. అది మొక్కుబడి అట!

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (10:45 IST)
కొందరు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మొక్కులు చెల్లించుకుంటామని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటే ఎగిరి గంతులేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు ఓ వ్యక్తి. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఏకంగా ప్రాణాలను అర్పించాడు. కన్యాకుమారికి చెందిన 32 ఏళ్ల నవీన్ అనే వ్యక్తి తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన జీవితాన్ని త్యాగం చేస్తాను అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. 
 
కొన్ని రోజుల వ్యవధిలోనే ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించాడు నవీన్. ఇక ఎంతో సంతోష పడి ఉద్యోగంలో చేరి 15 రోజుల పాటు విధులు నిర్వహించి ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భగవంతుడికి ఇచ్చిన ముక్కు చెల్లించుకునేందుకు ఆత్మహత్య చేసుకున్నాను అంటూ సూసైడ్ నోట్లో కూడా పేర్కొన్నాడు సదరు వ్యక్తి. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments