Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలూరులో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (08:18 IST)
జిల్లా కేంద్రమైన వేలూరు పట్టణంలో సోమవారం వేకువజామున భూమి కంపించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు వరదలు కూడా ముంచెత్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజా వేలూరులో భూప్రకంపనలు కనిపించాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం తెలిపింది. 
 
భూకంప కేంద్రాన్ని వేలూరుకు 59 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అలాగే, భూగర్భంలో 25 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్టు సిస్మోలజీ విభాగం తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టంపై తదితర వివరాలు తెలియాల్సివుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments