Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - అదనంగా మరో యేడాది...

Webdunia
గురువారం, 7 మే 2020 (13:34 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 యేళ్ళు. దీన్ని మరో యేడాది పాటు అంటే 59 యేళ్లకు పెంచింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
 
ఇది ప్ర‌భుత్వంలో ప‌నిచేసే ఉద్యోగులు, ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు, గ‌వ‌ర్న‌మెంట్ ఎయిడెడ్ పాఠ‌శాల ఉపాధ్యాయులు, ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప‌నిచేసే అంద‌రూ ఉద్యోగుల‌కు రిటైర్మెంట్ వ‌య‌స్సు పెంచుతున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
 
ఈ ఉత్త‌ర్వులు వెంటనే అమ‌లులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చెప్ప‌లేదు. కాగా, జయలలిత చనిపోయిన తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన ఎడప్పాడి కె పళనిస్వామి అనేక ప్రజాసానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments