Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతిపై మెడికల్ రిపోర్టు ఇవ్వండి.. మద్రాసు హైకోర్టు ఆదేశం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వైద్య నివేదికను సమర్పించాలని మద్రాసు హైకోర్టు కోరింది. ఈ రిపోర్టును ఓ షీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు అందజేయాలని సూచించింది. జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ అన్న

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (14:32 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వైద్య నివేదికను సమర్పించాలని మద్రాసు హైకోర్టు కోరింది. ఈ రిపోర్టును ఓ షీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు అందజేయాలని సూచించింది. జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ అన్నాడీఎంకే కార్యకర్త పీఏ జోసెఫ్ హైకోర్టులో ఓ పిల్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు... కేంద్ర హోంశాఖ, అపోల్ ఆస్పత్రి యాజమాన్యాలకు సర్కార్‌కి నోటీసులు జారీ చేసింది. 
 
ఇందులో జయలలిత మృతికి సంబంధించిన రిపోర్టును వచ్చే నెల 23ల తేదీన కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ తరపు లాయర్ స్పందిస్తూ.. జయలలితకు అందించిన చికిత్సపై నివేదికను కోర్టుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, జయకు నిర్వహించిన ట్రీట్‌మెంట్‌పై నివేదికను బహిర్గతం చేసేందుకు సిద్ధమని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments