Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటి ఆంటీతో పారిపోయిన చిన్నకొడుకు.. తండ్రి తనయుల సూసైడ్

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (08:14 IST)
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన చిన్న కుమారుడు పక్కింటి మహిళను లేపుకెళ్లాడు. దీంతో ఇరుగుపొరుగువారి చేస్తున్న వ్యాఖ్యలతో అవమానం భరించలేక ఇంటి పెద్దతో పాటు.. అతని పెద్దకుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సేలం జిల్లా, మల్లూరు ప్రాంతానికి చెందిన సుబ్రమణి (55) అనే వ్యక్తి ఇటుక బట్టీలో కార్మికుడుగా పని చేస్తున్నాడు. ఈయనకు శంకర్‌ (25), కృష్ణన్‌ (21) అనే ఇద్దరు కుమారులు. వీరంతా నామక్కల్‌ జిల్లా ముత్తుకాపట్టిలోని ఇటుక బట్టిలో పనిచేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో అదే ఇటుక బట్టీలో పని చేస్తున్న కొల్లంపట్టికి చెందిన భాస్కర్‌ భార్య సత్యతో చిన్న కుమారుడు కృష్ణన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. 15 రోజుల క్రితం వీరిద్దరూ ఇంటి నుంచి పరారయ్యారు. ఈ విషయంగా పోలీసులు విచారణ జరపడంతో అవమానం భరించలేక తండ్రి సుబ్రమణి, పెద్ద కుమారుడు శంకర్‌ శుక్రవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments