Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మూత్రం తాగుతామంటున్న తమిళ రైతులు, పట్టించుకోకపోతే 'పెంట' తింటాం...

తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూ

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (12:29 IST)
తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూడా చేశారు. తాజాగా మరో నిరసనకు తెర తీసారు. కేంద్రం స్పందించనందుకు వారంతా మూత్రం తాగుతామని హెచ్చరిస్తున్నారు. శనివారం నాడు ఈ రకంగా తమ నిరసనను వెల్లడించారు. 
 
ఐనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆదివారం నాడు పెంట తింటామంటూ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆదివారం దాకా డెడ్ లైన్ విధించిన రైతులు తమ డిమాండ్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న ఈ రైతులు ప్రతి ఒక్కరి ముందు మూత్రం నింపిన బాటిళ్లను పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. మరి మోదీ సర్కారు ఇప్పటికైనా ఏమయినా స్పందిస్తుందో లేదో చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments