Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య విగ్రహాన్ని ప్రతిష్టించిన భర్త.. రోజూ పూజలు..

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (20:36 IST)
Wife status
ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టిన చరిత్ర మనదేశానికి వుంది. తాజాగా తమిళనాడు రైతు భార్య కోసం విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆమె జ్ఞాపకార్థం రోజూ పూజలు చేస్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో 75 ఏళ్ల రైతు పళనిస్వామి తన భార్యను స్మరించుకునేందుకు ఆలయంలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ పూజలు చేస్తున్నారు. రైతు భార్య చనిపోయిందని, ఆమెను విడిచిపెట్టడం తనకు ఇష్టం లేదని, అందుకే తాను ఎక్కడికీ వెళ్లనని పళనిస్వామి తెలిపాడు.
 
పళనిస్వామి తన భార్యను గుర్తు చేసుకుంటూ, తమ వైవాహిక జీవితం 45 సంవత్సరాలు సుఖమయంగా సాగిందని, ఆమె ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురిచేసిందని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments