Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు అసెంబ్లీ సంఘటనలు ప్రజాస్వామ్యానికే అవమానం : వెంకయ్య

తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికే అవమానకరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం అసెంబ్లీలో జరిగిన ఈ ఘటనపై సభ్యులందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని, భవిష్యత్‌లో

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (17:11 IST)
తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికే అవమానకరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం అసెంబ్లీలో జరిగిన ఈ ఘటనపై సభ్యులందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆయన హితవు పలికారు.
 
కాగా, తమిళనాడు కొత్త సీఎం పళనిస్వామి సర్కారు అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతో పాటు.. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వంలు రహస్య ఓటింగ్‌కు డిమాండ్ చేయగా స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో విధ్వంసం సృష్టించారు. మైక్‌లను, కుర్చీలను విరగ్గొట్టడమే కాకుండా, స్పీకర్ ధన్‌పాల్ పట్ల అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments