తమిళనాడులో 14 రోజుల లాక్డౌన్... మే 10 నుంచి 24 వరకు

Webdunia
శనివారం, 8 మే 2021 (09:51 IST)
కోవిడ్ -19 కేసుల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో 14 రోజుల పూర్తి లాక్డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ మే 10 నుండి ప్రారంభమై మే 24 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. తమిళనాడులో కోవిడ్ -19 కేసులు పెరగడం వల్ల రాష్ట్రంలో “అనివార్యమైన పరిస్థితుల” కారణంగా షట్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 
మే 10 నుండి కూరగాయలు, మాంసం,చేపల దుకాణాలు, తాత్కాలిక దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొంది. మిగతా అన్ని షాపులను మూసివేయాలని ఆదేశించింది. 
 
ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం షాపులు మూసివేయబడతాయని పేర్కొంది.. తమిళనాడులో 14 రోజుల పూర్తి లాక్డౌన్ సమయంలో, అవసరమైన సేవలను మాత్రమే ఆపరేట్ చేయడానికి అనుమతిస్తారు. లాక్డౌన్ సమయంలో పెట్రోల్ ,డీజిల్ బంకులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments