Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 14 రోజుల లాక్డౌన్... మే 10 నుంచి 24 వరకు

Webdunia
శనివారం, 8 మే 2021 (09:51 IST)
కోవిడ్ -19 కేసుల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో 14 రోజుల పూర్తి లాక్డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ మే 10 నుండి ప్రారంభమై మే 24 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. తమిళనాడులో కోవిడ్ -19 కేసులు పెరగడం వల్ల రాష్ట్రంలో “అనివార్యమైన పరిస్థితుల” కారణంగా షట్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 
మే 10 నుండి కూరగాయలు, మాంసం,చేపల దుకాణాలు, తాత్కాలిక దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొంది. మిగతా అన్ని షాపులను మూసివేయాలని ఆదేశించింది. 
 
ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం షాపులు మూసివేయబడతాయని పేర్కొంది.. తమిళనాడులో 14 రోజుల పూర్తి లాక్డౌన్ సమయంలో, అవసరమైన సేవలను మాత్రమే ఆపరేట్ చేయడానికి అనుమతిస్తారు. లాక్డౌన్ సమయంలో పెట్రోల్ ,డీజిల్ బంకులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments