Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలు.. తమిళనాడులో స్కూల్స్, కాలేజీలు బంద్.. వర్క్ ఫ్రమ్ హోమ్

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (09:12 IST)
భారీ వర్షాల సూచనల నేపథ్యంలో తమిళనాడు అధికారులు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. అక్టోబర్ 18 వరకు ఉద్యోగులు రిమోట్‌గా పని చేయడానికి అనుమతించాలని ముఖ్యమంత్రి  స్టాలిన్ ఈ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు సూచించారు. 
 
తమిళనాడులో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబరు 14-16 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ నివేదించింది. వర్షాకాలానికి సన్నాహకంగా సీఎం స్టాలిన్‌ సన్నద్ధత చర్యలపై సమీక్ష నిర్వహించారు. 
 
చెన్నై కార్పొరేషన్ 990 పంపులు, 57 ట్రాక్టర్లను పంపు సెట్లతో సిద్ధంగా ఉంచింది. అదనంగా, 36 మోటర్‌బోట్‌లు, బ్లీచ్ పౌడర్, లైమ్ పౌడర్, ఫినాయిల్ వంటి అవసరమైన సామాగ్రిని రెడీ చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments