Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్యకు సీక్వెల్‌గా షీనా బోరా హత్య కేసు: ఇంద్రాణి పాత్రలో టబు.. నిజమేనా?

కన్నకూతురుని హతమార్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన షీనా బోరా హత్య కేసు సినిమాగా రూపుదిద్దుకోనుంది. 24ఏళ్ల షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రా ముఖర్జీ పాత్రలో సీనియర్ నటి టబు నటించ

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (15:10 IST)
కన్నకూతురుని హతమార్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన షీనా బోరా హత్య కేసు సినిమాగా రూపుదిద్దుకోనుంది. 24ఏళ్ల షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రా ముఖర్జీ పాత్రలో సీనియర్ నటి టబు నటించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది, 2015లో వచ్చిన రహస్య సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపుదిద్దుకోనుందని.. ఈ చిత్రానికి మనీష్ గుప్తా దర్శకత్వం వహిస్తారు. 
 
కాగా.. నోయిడాకి చెందిన టీనేజర్‌ ఆరుషి తల్వార్‌, వారి ఇంట్లో పనిమనిషి హేమ్‌రాజ్‌ బంజాడే 2008లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆధారంగా మనీశ్‌ గుప్తా 'రహస్య' అనే సినిమా తీశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా షీనా బోరా హత్య కేసును తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ మారియా పాత్రలో నవాజుద్దీన్‌ సిద్దిఖి నటించనున్నట్లు తెలుస్తోంది.
 
అయితే మనీశ్‌ ఈ స్క్రిప్ట్‌ను టబుకు వినిపిస్తే ఆమె ఇంద్రాణి పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదట. ఇక రాహుల్‌ ముఖర్జీ పాత్రలో విక్కీ కౌశల్‌ను సంప్రదిస్తే అతనూ తిరస్కరించినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments