Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీ స్వాతి మర్డర్ కేసు ఓవర్.. ఎగ్మోర్ కోర్టు ప్రకటన

తమిళనాట సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని స్వాతికేసు ముగించినట్లు స్థానిక ఎగ్మోర్ కోర్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన టెక్కీ స్వాతి గత ఏడాది జూన్ 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (09:29 IST)
తమిళనాట సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని స్వాతికేసు ముగిసినట్లు స్థానిక ఎగ్మోర్ కోర్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన టెక్కీ స్వాతి గత ఏడాది జూన్ 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
 
స్వాతిని హత్యచేసింది తిరునల్వేలి జిల్లా మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్‌ అనే యువకుడని, చూళైమేడులోని ఓ మేన్షన్‌లో బసచేశాడని, హత్య జరిగిన తర్వాత స్వస్థలానికి పారిపోయాడని పోలీసులు కనుగొన్నారు. 
 
అయితే అతడు అరెస్టయి.. జైలులో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగ్మూరు కోర్టులో చెన్నై నగర పోలీసులు దాఖలు చేసిన స్వాతి హత్య కేసు విచారణ ముగిసినట్లు ప్రకటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments