Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో మోడీ.. వాల్మీకి సదన్‌లో..!?

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (11:08 IST)
మోడీ ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా మొదలయింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు ఉండే వాల్మీకీ సదన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 
గురువారం ఉదయం బాపూ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ, నేరుగా వాల్మీకీ సదన్ చేరుకున్నారు. 
 
సదన్‌లోని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మోడీ చీపురు పట్టారు. వారితో కలిసి రోడ్డు వూడ్చి చెత్త ఎత్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments