Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మంకీ పాక్స్.. ఐసోలేషన్‌లో యువకుడైన పేషెంట్

సెల్వి
ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (22:28 IST)
కరోనా తర్వాత అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి ఎంపాక్స్. దేశంలో మంకీ పాక్స్ వైరస్ అనుమానిత కేసు నమోదైంది. మంకీపాక్స్ బారిన పడిన దేశం నుండి ఇటీవల తిరిగి వచ్చిన ఒక యువకుడిలో మంకీ పాక్స్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 
 
రోగి వైరస్ అనుమానిత కేసుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగిని ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
 
రోగి నమూనాలను తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అలాగే రోగికి పాక్స్‌ ఉందో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నారు. ఆఫ్రికా దేశాలతో పాటు మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా ఎంపాక్స్ కేసులు నమోదు అయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం.
 
Mpox అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలాగే చర్మంపై దద్దుర్లను కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం