Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ బుక్‌ రికార్డు కోసం అశ్విన్.. 75 గంటల ప్రసంగం యువతే టార్గెట్!

45 ఏళ్ల అశ్విన్ సుడాని గిన్నిస్ బుక్‌లో రికార్డు సాధించేందుకు రెడీ అయ్యారు. సూరత్‌కు చెందిన ఈ వ్యక్తి 75 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడి గిన్నిస్ బుక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (14:22 IST)
45 ఏళ్ల అశ్విన్ సుడాని గిన్నిస్ బుక్‌లో రికార్డు సాధించేందుకు రెడీ అయ్యారు. సూరత్‌కు చెందిన ఈ వ్యక్తి 75 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడి గిన్నిస్ బుక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం నుంచి ఆయన రికార్డు ప్రయత్నం మొదలవుతుంది. 75 గంటల్లో 75 వేరువేరు సబ్జెక్టులపై ఆయన మాట్లాడతారు. 
 
ప్రస్తుత కాలంలో యువతీ యువకులకు ఓపిక చాలా తక్కువ ఉందని, దాని వల్ల చాలా సమస్యలు వారు ఎదుర్కొంటున్నారని.. అందుకే వారిని లక్ష్యంగా చేసుకుని.. అశ్విన్ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగంలో యువతకు ప్రేరణనిచ్చే అంశాలు, విమెన్ ఎంపవర్‌మెంట్, కుటుంబ బాధ్యతలు వంటివి చోటుచేసుకుంటాయి. 75 గంటల పాటూ యువతనే దృష్టిలో పెట్టుకుని ఆయన  ప్రసంగం చేస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments