Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలు.. తేల్చేసిన సుప్రీం కోర్టు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:38 IST)
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షల వాయిదా కోసం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ఆరు రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన సంయుక్త రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. జేఈఈ, నీట్ వాయిదాకు దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 
 
కాగా, ఈ తీర్పుపై సమీక్ష కోరుతూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా ఆగస్టు 28న సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఒకవైపు కరోనా, మరోవైపు వర్షాలు, వరదల పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరాయి. 
 
ఆగస్టు 17న కోర్టు ఇచ్చిన తీర్పులో సమగ్ర న్యాయ పరిశీలన జరగలేదని చెప్పాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తిరస్కరించింది. జేఈఈ, నీట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగాలని చెప్పింది. ఈ నెల 1 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతుండగా, 13న నీట్ పరీక్ష జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments