Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతివాదుల వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వలేం : కవితకు సుప్రీం షాక్

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (14:56 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు మరోమారు చుక్కెదురైంది. ఆమెకు ఇప్పటికిపుడు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ, సీబీఐ, ఈడీకి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన కవితను సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అయితే, ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సీబీఐ, ఈడీకి నోటీసులు జారీచేసింది. 
 
ఈ పిటిషన్‌‍పై వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు. అయితే, ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments