Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగులకు ఇంటికే టీకాలు వేయలేరా? కేంద్రానికి సుప్రీం నోటీసు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:42 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం దేశంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో వృద్ధులకు ఇంటివద్దే టీకాలు వేస్తున్నారు. అలాగే, దివ్యాంగులకు కూడా టీకాలు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. దీన్ని అపెక్స్ కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఆయోగ్ అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులకు కరోనా మహమ్మారి టీకాలు వేయాలని ఈ సంస్థ కోరింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేంద్ర సర్కార్‌‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించక పోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments